ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2021-01-22T05:59:04+05:30

పేదల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ వంగా గీత అన్నారు. గురువారం జిల్లాలో పలుచోట్ల ఇళ్ల పట్టాలు పం పిణీ కార్యక్రమం జరిగింది.

బొద్దవరంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎంపీ వంగా గీత.. పలుచోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ 

కోటనందూరు, జనవరి 21: పేదల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ వంగా గీత అన్నారు. గురువారం జిల్లాలో పలుచోట్ల ఇళ్ల పట్టాలు పం పిణీ కార్యక్రమం జరిగింది. కోటనందూరు మండలం బొద్దవరంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ గీత పాల్గొని మాట్లాడారు. పేదల కళ్లలో ఆనందం నింప డమే లక్ష్యంగా సీఎం జగన పని చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తా మన్నారు. కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్‌, బొంగు ఉమారావు, లగుడు శ్రీనివాస్‌, లంకప్రసాద్‌, దొడ్డిబాబ్జి, వి.రాజుబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T05:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising