ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు సాయం

ABN, First Publish Date - 2021-10-23T06:08:25+05:30

పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.10వేలు సాయం అందిస్తుందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పేరి శ్రీను తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబాజీపేట, అక్టోబరు 22: పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.10వేలు సాయం అందిస్తుందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పేరి శ్రీను తెలిపారు. గరుడ సహాయ పఽథకంలో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరణించిన వ్యక్తికి చట్టబద్దమైన వారసుడు ద్వారా తెల్లరేషన్‌కార్డు కలిగి 40 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈపఽథకాన్ని పునరుద్ధరించేందుకు కృషిచేసిన  సీఎం జగన్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. 

 


Updated Date - 2021-10-23T06:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising