ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల తీరుపై తోట అసహనం

ABN, First Publish Date - 2021-06-23T06:10:08+05:30

తోట త్రిమూర్తులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావులపాలెం రూరల్‌, జూన్‌ 22: తోట త్రిమూర్తులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తోటను గజమాలతో సత్కరించేందుకు కపిలేశ్వరం మండలం కేదార్లంకకు చెందిన సర్పంచ్‌ వీరి వెంకటరెడ్డి అభిమానులతో రావులపాలెం కళావెంకట్రావు సెంటర్‌కు చేరుకున్నారు. గజమాలను వేసేందుకు క్రేన్‌ను తేవడంతో పోలీసులు క్రేన్‌ను తొలగించాలంటూ ఆపరేటర్‌ను ఆదేశించారు. ఈసమయంలో సర్పంచ్‌ క్రేన్‌లో కూర్చుని గజమాల వేసేదాకా దిగేదిలేదన్నారు. దీంతో కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడకు చేరుకున్న తోట విషయాన్ని తెలుసుకుని నేనేదైనా మాట్లాడితే గట్టిగా మాట్లాడానంటారు, ఈసమయంలో అభిమానులను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. అనంతరం అభిమానులు గజమాలను వేశారు.


Updated Date - 2021-06-23T06:10:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising