ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ వేధింపులు మానుకోవాలి

ABN, First Publish Date - 2021-04-13T06:51:27+05:30

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వారిపై రాజకీయ వేధింపులు మానుకోవాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా నాయకురాలు పి.సత్యవతి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కె.గంగవరం, ఏప్రిల్‌ 12: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వారిపై రాజకీయ వేధింపులు మానుకోవాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా నాయకురాలు పి.సత్యవతి అన్నారు. సంఘం ఆధ్వర్యంలో మండల వనరుల కేంద్రం వద్ద సోమవారం నిరసన తెలిపారు.  వినతిపత్రాన్ని మండల వనరుల కేంద్రం సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో  మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ముగ్గుల సూర్యాకాంతం, దొమ్మెటి సుబ్బాయమ్మ, సూరంపూడి లక్ష్మి అనసూరి నాగమణి పాల్గొన్నారు.



Updated Date - 2021-04-13T06:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising