ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారులను పట్టించుకోని ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-07-28T05:35:49+05:30

గొల్లప్రోలు రూరల్‌, జూలై 27: గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అధ్వానస్థితికి చేరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. మండలంలోని చెందుర్తిలో పాడైన రోడ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అడుగడుగునా గోతులు పడినా

గొల్లప్రోలు మండలం చెందుర్తిలో అధ్వానంగా ఉన్న రోడ్లను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

గొల్లప్రోలు రూరల్‌, జూలై 27: గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అధ్వానస్థితికి చేరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. మండలంలోని చెందుర్తిలో పాడైన రోడ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అడుగడుగునా గోతులు పడినా కనీసం అందులో మట్టి కూడా వేయట్లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వర్మ వెంట మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌, టీడీపీ నాయకులు మల్లిపూడి వీరబాబు, శివ, తాటిపర్తి త్రిమూర్తులు, భద్రరావు తదితరులున్నారు.

Updated Date - 2021-07-28T05:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising