ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి

ABN, First Publish Date - 2021-03-03T07:05:13+05:30

పిఠాపురం రూరల్‌, మార్చి 2: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ పిలుపునిచ్చారు. పి.

టీడీపీలో చేరిన వారితో మాజీ ఎమ్మెల్యే వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం రూరల్‌, మార్చి 2: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ పిలుపునిచ్చారు. పి.దొంతమూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు మంగళవారం జరిగిన టీడీపీలో చేరారు. వీరిని వర్మ పార్టీలోకి ఆహ్వానిస్తూ టీడీపీ విజయం కోసం పనిచేయాలని కోరారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, దీనికి టీడీపీలో చేరికలే నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో నడిపల్లి నాగు, లయశెట్టి దొరబాబు, సోమరౌతు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T07:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising