ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-10-17T06:44:14+05:30

ముక్తేశ్వరం నుంచి యానాం అక్రమంగా తరలిస్తున్న 14టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, అక్టోబరు 16:  ముక్తేశ్వరం నుంచి యానాం అక్రమంగా తరలిస్తున్న 14టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముమ్మిడివరం సీఐ ఎం.జానకీరామ్‌కు సమాచారం అందడంతో ఎస్‌ఐ కె.సురేష్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు ఆ లారీని అదుపులోకి తీసుకుని బియ్యాన్ని సీజ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2021-10-17T06:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising