ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీరాజ్‌ డీఈఈగా రాజ్‌కుమార్‌

ABN, First Publish Date - 2021-04-14T06:13:34+05:30

అమలాపురం పంచాయతీరాజ్‌ డీఈఈగా పళ్లా సుజన్‌రాజ్‌ కుమార్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 13: అమలాపురం పంచాయతీరాజ్‌ డీఈఈగా పళ్లా సుజన్‌రాజ్‌ కుమార్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ డీఈఈగా పనిచేసిన జె.మురళీకృష్ణ ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్‌ సహాయ సహకారా లతో నియో జకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌ ఈఈ కె.చంటిబాబు, ప్రాజెక్ట్స్‌ డీఈఈ అన్యం రాంబాబు, జేఈలు రాధాకృష్ణ, సంపన్న, రెడ్డినాయుడు, అల్లాడి రమణ, బాలాజీ  పాల్గొన్నారు. 



Updated Date - 2021-04-14T06:13:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising