ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజమైన వైసీపీ కార్యకర్తలతో త్వరలో బహిరంగ సభ: మరుకుర్తి

ABN, First Publish Date - 2021-09-19T05:29:58+05:30

నిజమైన వైసీపీ కార్యకర్తలు, వైఎస్‌ఆర్‌, సీఎం జగన్‌, జక్కంపూడి రామ్మోహనరావు అభిమానులతో త్వరలో రాజమహేంద్రవరంలో బహిరంగ సభ నిర్వహిస్తామని వైసీపీ నాయకుడు మరుకుర్తి కుమార్‌యాదవ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సీటీ, సెప్టెంబరు 18: నిజమైన వైసీపీ కార్యకర్తలు, వైఎస్‌ఆర్‌, సీఎం జగన్‌, జక్కంపూడి రామ్మోహనరావు అభిమానులతో త్వరలో రాజమహేంద్రవరంలో బహిరంగ సభ నిర్వహిస్తామని వైసీపీ నాయకుడు మరుకుర్తి కుమార్‌యాదవ్‌ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా పట్టుకుని కష్టనష్టాలకు ఓర్చి పార్టీని గెలుపించుకున్నామని, సీఎం జగన్‌ కుటుంబానికి, జక్కంపూడి కుటుంబానికి ఉన్న అనుబంధం, వారి భరోసాతో పార్టీలో ఉన్నా మని చెప్పారు. రూరల్‌, సిటీ, రాజానగరం నియోజకవర్గాల్లో జక్కంపూడి మార్క్‌ వుంటుందని దానిని చూసి ఓర్వలేక పార్టీ జెండాలు మోసిన కార్యక ర్తలను పక్కపెడతామంటే ఊరుకోబోమన్నారు. సమావేశంలో బర్ల సీతారత్నం, అనిల్‌కుమార్‌, సాలా సావిత్రి, జోసఫ్‌, ఉప్పాడ కోటిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-19T05:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising