ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ దొండపాటి శ్రీనివాస్‌ మృతి

ABN, First Publish Date - 2021-03-01T06:03:47+05:30

కత్తిపోట్లతో తీవ్రగాయాల పాలై కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకుడు దొండపాటి శ్రీనివాస్‌ (40) ఆదివారం మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం, ధవళేశ్వరం, ఫిబ్రవరి 28: కత్తిపోట్లతో తీవ్రగాయాల పాలై కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకుడు దొండపాటి శ్రీనివాస్‌ (40) ఆదివారం మృతి చెందాడు. గత నెల 22న ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాల సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ వద్ద శ్రీనివాస్‌పై కొందరు కత్తులతో దాడిచేశారు. తీవ్రగాయాలపాలైన అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. 

Updated Date - 2021-03-01T06:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising