ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27న ఎమ్మార్పీఎస్‌ సభ

ABN, First Publish Date - 2021-01-20T06:51:53+05:30

కిర్లంపూడి, జనవరి 19: రాజానగరం మండలం దోసకాయపల్లిలో ఈనెల 27న జరిగే ఎమ్మార్పీఎస్‌ సభను మాదిగలు విజయవంతం చేయాలని ఎ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిర్లంపూడి, జనవరి 19: రాజానగరం మండలం దోసకాయపల్లిలో ఈనెల 27న జరిగే ఎమ్మార్పీఎస్‌ సభను మాదిగలు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ ఎం.చినసుబ్బారావు పిలుపునిచ్చారు. కిర్లంపూడిలో డివిజన్‌ కార్యకర్తల సమావేశం మండల మాజీ అధ్యక్షుడు గండేటి డేవిడ్‌రాజు మాదిగ అధ్యక్షతన నిర్వహించగా సుబ్బారావు మాట్లాడారు. ఈ సభకు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. జిల్లా మాజీ అధికార ప్రతినిధి మం దేటి డేవిడ్‌రాజు, ఎమ్‌ఎ్‌సఎఫ్‌ సభ్యులు కాకాడ నూకరాజు దూళపల్లి వెంకటరమణ, జిల్లా మహిళా నాయకురాలు ఇంధన చిన్నారి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-20T06:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising