దిశ బిల్లు చట్టబద్ధతకు సహకరించండి
ABN, First Publish Date - 2021-07-29T06:29:15+05:30
దిశ బిల్లు చట్టబద్ధతకు సహకరించాలని కోరుతూ కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత వినతి పత్రాన్ని అందజేశారు.
కార్పొరేషన్ (కాకినాడ), జూలై 28: దిశ బిల్లు చట్టబద్ధతకు సహకరించాలని కోరుతూ కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, బీవీ సత్యవతి పాల్గొన్నారు.
Updated Date - 2021-07-29T06:29:15+05:30 IST