ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోటార్‌సైకిల్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-25T05:51:37+05:30

పామర్రు టేకిడ్రైన్‌ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కె.గంగవరం, అక్టోబరు 24: పామర్రు టేకిడ్రైన్‌ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పామర్రు గ్రామానికి చెందిన ఇసుకపట్ల దుర్గారావు(50) పొలం వెళ్లి పచ్చగడ్డి కోసుకుని సైకిల్‌పై ఇంటికి వస్తున్నాడు. ఈ సమయంలో పామర్రు వైపు నుంచి ద్విచక్రవాహనంపై కురకాళ్లపల్లి వైపు వెళుతున్న మోటార్‌సైకిలిస్టు అతడ్ని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో సైకిలిస్టు దుర్గారావు అక్కడికక్కడే మృతి చెందాడు. మోటార్‌సైకిలిస్టుకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. పామర్రు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ రామకృష్ణ కేసు  దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-10-25T05:51:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising