ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు నియామకం

ABN, First Publish Date - 2021-05-11T04:40:03+05:30

పుదుచ్చేరి అసెంబ్లీకి సంబంధించి ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు ముగ్గురిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం, మే 10: పుదుచ్చేరి అసెంబ్లీకి సంబంధించి ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు ముగ్గురిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. అన్నాడీఎంకే నుంచి పోటీచేసి ప్రస్తుతం బీజేపీలో ఉన్న కె.వెంకటేషన్‌, మాజీ స్పీకర్‌ శివకోలందు సోదరుడు వి.పి.రామలింగం, బీజేపీ న్యాయవాది ఆర్‌.బి.అశోక్‌బాబులు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలుగా నియమితులయ్యారు. పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి (బీజేపీ 6, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 10), కాంగ్రెస్‌ కూటమి (కాంగ్రెస్‌ 2, డీఎంకే 6), స్వతంత్రులు ఆరుగురు గెలుపొందారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేల నియామకంతో బీజేపీ బలం 9కి పెరిగింది.

Updated Date - 2021-05-11T04:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising