ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-03-07T06:48:54+05:30

భార్య వదిలేసి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త బొట్ట నాగశంకర్‌(24) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఏఎస్‌ఐ కేవీ సత్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపేట, మార్చి 6: భార్య వదిలేసి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త బొట్ట నాగశంకర్‌(24) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఏఎస్‌ఐ కేవీ సత్యనారాయణ తెలిపారు. కొత్తపేటకు చెందిన బొట్ట నాగశంకర్‌కు వివాహమై ఒక కుమార్తె ఉంది. భార్య ఇటీవల అతడిని వదిలివేసి వెళ్లిపోయినట్టు, అతను మనస్తాపం చెంది ఈనెల2న పురుగులమందు తాగగా బంధువులు రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్టు అతడి తల్లి బొట్ట రమ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సత్యనారాయణతెలిపారు. 


Updated Date - 2021-03-07T06:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising