ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనుధర్మశాస్త్రం ప్రతుల దహనం

ABN, First Publish Date - 2021-12-26T06:08:28+05:30

భారతీయ సమా జంలో అసమానతలు, వివక్షతకు మూలమైన మనుస్మృతి ప్రతులను శనివారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో దహనం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, డిసెంబరు 25: భారతీయ సమా జంలో అసమానతలు, వివక్షతకు మూలమైన మనుస్మృతి ప్రతులను శనివారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో దహనం చేశారు. భారత రిపబ్లికన్‌ పార్టీ జాతీయ కార్యదర్శి డీబీ లోక్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు, ఐఎన్‌ మల్లేశ్వరరావు, పెయ్యల పరశురాముడు, అయితాబత్తుల సుభాషిణి, పచ్చిమాల వసంతకుమార్‌, జడ్పీటీసీ పందిరి శ్రీహరి, పెయ్యల శ్రీనివాసరావు, జల్లి శ్రీనివాసరావు, ములపర్తి సత్యనారాయణ, పినిపే రాఽధాకృష్ణలు పాల్గొన్నారు.

తాళ్లరేవు: తాళ్లరేవు చెరువుగట్టు సెంటరులో ఎండీయూ డబ్ల్యూఏ, జనచైతన్యమండలి, కులవివక్ష పోరాట సంఘం ఆధ్వర్యంలో మనుధర్మశాస్త్రం ప్రతులను దహనం చేశారు.  జనచైనత్య మండలి నాయకుడు కాశి రామారావు  ఆధ్వర్యం లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించి,  ర్యాలీ నిర్వహించి సెంటరులో తగలబెట్టారు.  దళిత సంఘం, జనచైతన్య మండలి, కెవీపీఎస్‌  నాయకులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-26T06:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising