ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ కార్యాలయాలకు స్థల విరాళం

ABN, First Publish Date - 2021-12-04T05:31:20+05:30

కొత్తపల్లి, డిసెంబరు 3: కాకినాడకు చెందిన రావు మురళీ కుమారుడు రాజగోపాల్‌ కుతుకుడుమిల్లి శివారు కలవలదొడ్డిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు 23 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. శుక్రవారం కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు

పట్టాను అందజేస్తున్న వైసీపీ నాయకుడు చిన్నారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపల్లి, డిసెంబరు 3: కాకినాడకు చెందిన రావు మురళీ కుమారుడు రాజగోపాల్‌ కుతుకుడుమిల్లి శివారు కలవలదొడ్డిలో  ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు 23 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. శుక్రవారం కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు స్థలం పట్టాను అందజేశారు. సచివాలయం, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రం నిర్మాణాల కోసం రాజగోపాల్‌ స్థలం విరాళంగా ప్రకటించారని చిన్నారావు తెలిపారు. పట్టాను పంచాయతీ సర్పం చ్‌ కర్రి చిన్నారావు, కార్యదర్శి శ్రీనివా్‌సకు ఎమ్మెల్యే అందజేశారు.

Updated Date - 2021-12-04T05:31:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising