ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టైకీ’లో తనిఖీలకు రేపు ఎన్‌జీటీ బృందం

ABN, First Publish Date - 2021-04-14T06:26:45+05:30

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 13: కాకినాడ రూరల్‌ మండలం సర్పవరంలో టైకీ బల్క్‌డ్రగ్‌ పరిశ్రమలో ఈనెల 15న తనిఖీలు చేపట్టేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 13: కాకినాడ రూరల్‌ మండలం సర్పవరంలో టైకీ బల్క్‌డ్రగ్‌ పరిశ్రమలో ఈనెల 15న తనిఖీలు చేపట్టేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) బృందం రానుంది. టైకీలో మార్చి 11న రియాక్టర్‌ పేలి భారీ విస్ఫోటనం ద్వారా ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు, పర్యావరణానికి హాని, ప్రమాదకర రసాయనాల వినియోగంపై క్షేత్రస్థాయిలో విచారించేందుకు ఎన్‌జీటీ సుమోటోగా తీసుకుని ఐదుగురి సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. 

Updated Date - 2021-04-14T06:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising