ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుట్రలకు తెరలేపిన చంద్రబాబు

ABN, First Publish Date - 2021-10-23T05:04:27+05:30

పిఠాపురం, అక్టోబరు 22: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో సీఎం జగన్‌కు, వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త తరహా కుట్రలకు తెరలేపారని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబులు విమర్శించారు. సీ

పిఠాపురం దీక్షలో ఎంపీ గీత, ఎమ్మెల్యే దొరబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ ఎంపీ గీత,

పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు 

పిఠాపురం, అక్టోబరు 22: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో సీఎం జగన్‌కు, వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త తరహా కుట్రలకు తెరలేపారని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబులు విమర్శించారు. సీఎంపై టీడీపీ నేతల అనుచిత వాఖ్యలు, చంద్రబాబు కుటిల యత్నాలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్‌లో నిర్వహిస్తున్న జనాగ్రహ దీక్షల రెండో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతిపక్ష పాత్ర పోషించలేక, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలే తగురీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

Updated Date - 2021-10-23T05:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising