ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మైండ్‌గేమ్‌ ఆడుతున్న వైసీపీ’

ABN, First Publish Date - 2021-09-19T05:04:58+05:30

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 18: కాకినాడ మేయర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మద్దతు ఇస్తుందని, వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారంతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు శనివారంలో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 18: కాకినాడ మేయర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మద్దతు ఇస్తుందని, వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారంతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు శనివారంలో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత మేయర్‌ని తప్పించేందుకు టీడీపీ కార్పొరేటర్లతో వైసీపీ కుమ్మకై బీజేపీని పావుగా చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానం సమయంలో పార్టీ కార్పొరేటర్లకు విప్‌ జారీ చేస్తామన్నారు.  

Updated Date - 2021-09-19T05:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising