ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ABN, First Publish Date - 2021-08-25T05:37:09+05:30

రంగంపేట, ఆగస్టు 24: మండలంలోని కోటపాడు గ్రామానికి చెందిన పత్తి నాగేంద్ర(11) మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మేకలకు మేతకోసం చెట్టెక్కి రొట్ట కోస్తూ అదుపుతప్పి విద్యుత్‌ వైర్లపై పడడంతో నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్‌ఐ టి.రామకృష్ణ సంఘ

మృతిచెందిన బాలుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగంపేట, ఆగస్టు 24: మండలంలోని కోటపాడు గ్రామానికి చెందిన పత్తి నాగేంద్ర(11) మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మేకలకు మేతకోసం చెట్టెక్కి రొట్ట కోస్తూ అదుపుతప్పి విద్యుత్‌ వైర్లపై పడడంతో నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్‌ఐ టి.రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దింపి పోస్టుమార్టానికి తరలించారు. 

Updated Date - 2021-08-25T05:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising