విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ABN, First Publish Date - 2021-08-25T05:37:09+05:30
రంగంపేట, ఆగస్టు 24: మండలంలోని కోటపాడు గ్రామానికి చెందిన పత్తి నాగేంద్ర(11) మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మేకలకు మేతకోసం చెట్టెక్కి రొట్ట కోస్తూ అదుపుతప్పి విద్యుత్ వైర్లపై పడడంతో నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్ఐ టి.రామకృష్ణ సంఘ
రంగంపేట, ఆగస్టు 24: మండలంలోని కోటపాడు గ్రామానికి చెందిన పత్తి నాగేంద్ర(11) మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మేకలకు మేతకోసం చెట్టెక్కి రొట్ట కోస్తూ అదుపుతప్పి విద్యుత్ వైర్లపై పడడంతో నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్ఐ టి.రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దింపి పోస్టుమార్టానికి తరలించారు.
Updated Date - 2021-08-25T05:37:09+05:30 IST