ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

ABN, First Publish Date - 2021-07-24T05:31:42+05:30

యండపల్లి (కొత్తపల్లి), జూలై 23: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు అర్హులైన పేదలందరికీ చేరాలని జేసీ రాజకుమారి సూచించారు. శుక్రవారం ఆమె యండపల్లిలో సచివాలయాలను సందర్శించారు. సచివాలయ సిబ్బందితో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. పథకాల కోసం కార్యాలయాలకు వచ్చే పేదలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. సర్పంచ్‌ శీలం

యండపల్లిలో మాట్లాడుతున్న జేసీ రాజకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ రాజకుమారి 

యండపల్లి (కొత్తపల్లి), జూలై 23: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు అర్హులైన పేదలందరికీ చేరాలని జేసీ రాజకుమారి సూచించారు. శుక్రవారం ఆమె యండపల్లిలో సచివాలయాలను సందర్శించారు. సచివాలయ సిబ్బందితో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. పథకాల కోసం కార్యాలయాలకు వచ్చే పేదలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. సర్పంచ్‌ శీలం పెదఅప్పారావు, ఉప సర్పంచ్‌ గుండ్ర చిన్నారావు కొత్తపల్లి ఎంపీడీవో పి.వసంతమాధవి, ఈవోపీఆర్డీ విద్యాసాగర్‌కుమార్‌, వార్డు సభ్యులు మత్సా విజయతాత పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T05:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising