ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేనలో దళితుల చేరిక

ABN, First Publish Date - 2021-10-25T05:56:10+05:30

ఉప్పలగుప్తం, అల్లవరం, అమ లాపురం మండలాలకు చెందిన వంద మందికిపైగా దళిత నాయకులు, యువత ఆదివారం నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వ ర్యంలో జనసేనలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, అక్టోబరు 24: ఉప్పలగుప్తం, అల్లవరం, అమ లాపురం మండలాలకు చెందిన వంద మందికిపైగా దళిత నాయకులు, యువత ఆదివారం నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వ ర్యంలో జనసేనలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జనసేన పట్టణశాఖ అధ్యక్షుడు పిండి సాయిబాబా, నాయకులు మోకా బాలయోగి, సందాడి శ్రీనుబాబు, చిక్కాల సతీష్‌, చిక్కం భీముడు, మహాదశ నాగేశ్వరరావు, సూదా చిన్నా, పలువురు ఎంపీటీసీ సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-25T05:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising