ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయాల్లో దొంగలు పడ్డారు

ABN, First Publish Date - 2021-12-04T06:43:17+05:30

పి.గన్నవరం పాత, కొత్త అక్విడెక్టు వద్ద గల ఆంజనేయస్వామి, శ్రీపటాభిరామస్వామి ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, డిసెంబరు 3: పి.గన్నవరం పాత, కొత్త అక్విడెక్టు వద్ద గల  ఆంజనేయస్వామి, శ్రీపటాభిరామస్వామి ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శ్రీపట్టాభిరామస్వామి ఆలయంలోకి దొంగలు ప్రవేశించి హుండీని తెరిచినా నగదు లేకపోవడంతో స్వామివార్ల నుదిటిన ఉన్న గిల్టు బొట్టులను తీసుకుని ఉడాయించారు. శ్రీపంచముఖ ఆంజనేయస్వామి ఆల యంలోకి దొంగలు ప్రవేశించి హుండీని తీసుకునివెళ్లినట్టు ఆలయ కమిటీ చైర్మన్‌ సూపర్‌ తెలిపారు. రెండు రోజులు క్రితమే హుండీలోని నగదును తీసి నట్టు చెప్పారు. ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎస్‌ఐ సురేంద్ర తెలిపారు.

 


Updated Date - 2021-12-04T06:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising