ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న వారిని వదిలేసి..: హర్షకుమార్

ABN, First Publish Date - 2021-11-05T19:59:51+05:30

హెరాయిన్ మూలాలు ఎక్కడున్నాయో ఎన్ఐఏ ప్రకటించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూ.గో. జిల్లా: దేశాన్ని పట్టిపీడిస్తున్న పునుబూతం డ్రగ్స్ అని, హెరాయిన్ మూలాలు ఎక్కడున్నాయో ఎన్ఐఏ ప్రకటించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టులో అక్రమంగా దిగుమతి అవుతున్న.. క్రూడ్ ఆయిల్ దొంగ వ్యాపారం చేస్తున్నదెవరని ప్రశ్నించారు. గంజాయి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న వారిని వదిలేసి.. గిరిజన యువకులపై కేసులు పెట్టడం పోలీస్ శాఖకు అవమానమన్నారు. వివేకా హత్యకేసు వివరాలను సీబీఐ బయటపెట్టాలన్నారు. అమరావతి రైతులను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని హర్షకుమార్ విమర్శించారు.

Updated Date - 2021-11-05T19:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising