ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాడు-నేడు’తో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి

ABN, First Publish Date - 2021-02-26T05:56:16+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న నాడు-నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో అవి ప్రగతిపథంలో పయనిస్తున్నాయని సమగ్ర శిక్షా కమ్యూనిటీ మొబిలైజేషన్‌ అధికారి వై.శివరామకృష్ణయ్య పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, ఫిబ్రవరి 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న నాడు-నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో అవి ప్రగతిపథంలో పయనిస్తున్నాయని సమగ్ర శిక్షా కమ్యూనిటీ మొబిలైజేషన్‌ అధికారి వై.శివరామకృష్ణయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన స్థానిక జడ్పీ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించారు. పాఠ్యాంశాల బోధనపై విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థులు యూనిఫాంతోపాటు సహాయాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.  

Updated Date - 2021-02-26T05:56:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising