ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వామివారికి రూ. 40 లక్షల విలువైన పద్మములు

ABN, First Publish Date - 2021-12-09T05:11:24+05:30

కాకినాడ వెంకట్‌నగర్‌లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి భక్త బృందం బుధవారం రూ.40 లక్షలు విలువైన 108 అష్టదళ పద్మములు అందజేశారు.

బంగారు అష్టదళాలను అందజేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భానుగుడి(కాకినాడ), డిసెంబరు 8: కాకినాడ వెంకట్‌నగర్‌లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి భక్త బృందం బుధవారం రూ.40 లక్షలు విలువైన 108 అష్టదళ పద్మములు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ డీసీ విజయరాజు, ఈవో బీవీఆర్‌ చౌదరి ఆలయ ప్రధాన అర్చకులకు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-12-09T05:11:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising