ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుల పండువగా స్వామివారికి సదస్యం

ABN, First Publish Date - 2021-06-23T06:11:02+05:30

ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి పుణ్యక్షేత్రంలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం స్వామివారికి ఏకాంతసేవలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, జూన్‌ 22: ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి పుణ్యక్షేత్రంలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం స్వామివారికి ఏకాంతసేవలు నిర్వహించారు. అనంతరం పుష్పాలతో అలంకరించారు. వేదపండితులు, అర్చకులు వేదమంత్రాల సాక్షిగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి సదస్యం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ ఈవో కృష్ణచైతన్య ఏర్పాట్లు నిర్వహించారు. బుధవారం స్వామివారికి నిత్యహోమం, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Updated Date - 2021-06-23T06:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising