ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్న అన్నదాన ట్రస్టుకు రూ.1,23,210 విరాళం

ABN, First Publish Date - 2021-01-26T06:42:48+05:30

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన మునుకుట్ల వెంకట అన్నపూర్ణ రూ.లక్ష, రాజమహేంద్రవరానికి చెందిన గోవిందుశ్రీకాంత్‌, సత్యశాంతి దంపతులు రూ.23,210 అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, జనవరి 25: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన మునుకుట్ల వెంకట అన్నపూర్ణ రూ.లక్ష, రాజమహేంద్రవరానికి చెందిన గోవిందుశ్రీకాంత్‌, సత్యశాంతి దంపతులు రూ.23,210 అందించారు.  దాతలకు ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు స్వామివారి చిత్రపటాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.  భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో సతీష్‌రాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Updated Date - 2021-01-26T06:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising