ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్న అన్నదాన ట్రస్టుకు రూ.1.70లక్షల విరాళం

ABN, First Publish Date - 2021-10-17T06:46:05+05:30

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్న దాన పథకానికి దాతల నుంచి విరాళాలు అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, అక్టోబరు 16: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి   నిత్యాన్న దాన పథకానికి దాతల నుంచి విరాళాలు అందజేశారు. ఆత్రేయపురానికి చెందిన ముదునూరి సోమరాజు, సత్యసూర్యభాస్కరం దంపతులు రూ.1,00, 114, రాజమహేంద్రవరానికి చెందిన సుబ్రహ్మణ్యం లక్ష్మణ్‌, రూ.10,001, ఏడిదకు చెందిన మేకా శ్రీనివాస్‌, రూ.10,116, గోకవరానికి చెందిన బద్దిరెడ్డి మినర్‌, పూజాఅలేఖ్య దంపతులు రూ.25వేలు, కృష్ణాజిల్లా వెనికేపాడుకు చెందిన పాకూరి నాగేశ్వరరావు, గీతాలక్ష్మి దంపతులు రూ.10,116, పశ్చిమ గోదావరి జిల్లా పడవం గ్రామానికి చెందిన కొత్త జగదీష్‌కుమార్‌ రూ.10 వేలు, హైదరాబాద్‌కు చెందిన కాట్రగడ్డ రమేష్‌, శివనాగమణి దంపతులు రూ.10వేలు, పొడగట్లపల్లికి చెందిన కొల్లూరి వెంకటసూర్యనారాయణ రూ.5వేలు అన్నప్రసాద ట్రస్టుకు విరాళాలు సమర్పించారు.   

Updated Date - 2021-10-17T06:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising