ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికపై ఐదు నెలలుగా నలుగురు అత్యాచారం

ABN, First Publish Date - 2021-11-21T07:03:03+05:30

రంపచోడవరం మం డలంలోని ఓ గ్రామంలో ఓ బాలికపై నలుగురు యువకులు ఐదునెలలుగా నిరంతరం ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గర్భం దాల్చడంతో వెలుగు చూసిన వైనం

 కేసు నమోదు చేసిన పోలీసులు

రంపచోడవరం, నవంబరు 20: రంపచోడవరం మం డలంలోని ఓ గ్రామంలో ఓ బాలికపై నలుగురు యువకులు ఐదునెలలుగా నిరంతరం ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు బాలిక గర్భం దాల్చడంతో ఈ వ్య వహారం గ్రామంలో చర్చకు రావడం, గ్రామపెద్దలు పం చాయితీ నిర్వహించి బాధ్యులెవరన్న విషయాన్ని తేల్చేప్రయత్నం చేయగా నలుగురు యువకుల పేర్లు బయటపడ్డాయి. జీడిమామిడితోట పనులకోసం వెళ్లిన తనపై వారు వరుసగా నిరంతరం సాగించే అత్యాచారం అంశాన్ని ఆమె వివరించింది. దీంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలన్న పెద్దల సూచనతో శనివారం రంపచోడవరం పోలీసులకు ఆమె ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు సీఐత్రినాధ్‌ తెలిపారు.


Updated Date - 2021-11-21T07:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising