ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దొండపాటి’ హత్య కేసులో మరో నలుగురి అరెస్టు

ABN, First Publish Date - 2021-03-06T05:55:18+05:30

వైసీపీ నాయకుడు, ఆదిత్య కనస్ట్రక్షన్స్‌ అధినేత దొండపాటి శ్రీనివాస్‌ హత్య కేసులో మరో నలుగురిని ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధవళేశ్వరం, మార్చి 5: వైసీపీ నాయకుడు, ఆదిత్య కనస్ట్రక్షన్స్‌ అధినేత దొండపాటి శ్రీనివాస్‌ హత్య కేసులో మరో నలుగురిని ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితులకు సహకరించిన బొమ్మూరుకు చెందిన దాసరి రాజ్‌కుమార్‌, యర్రంశెట్టి రమేష్‌ అలియాస్‌ శ్రీరామ్‌, దివాన్‌చెరువుకు చెందిన కోన నాగదుర్గవరప్రసాద్‌, నామవరానికి చెందిన రెడ్డి శివనాగదుర్గారావు అలియాస్‌ దుర్గలను అరెస్టు చేసినట్టు ధవళేశ్వరం సీఐ అడబాల శ్రీను చెప్పారు.

Updated Date - 2021-03-06T05:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising