ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఒక్క దళితుడికైనా రుణం ఇచ్చిందా?: Harsha kumar

ABN, First Publish Date - 2021-11-26T18:12:26+05:30

రాజ్యాంగంలోని హక్కుల అమలు కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: రాజ్యాంగంలోని హక్కుల అమలు కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖలకు సజ్జల మాత్రమే మంత్రి అని వ్యాఖ్యానించారు. వైసీపీ ఒక్క దళితుడికైనా రుణం ఇచ్చిందా అని ప్రశ్నించారు. పేదలకు పంపిణీ చేసే పెన్షన్లకు కూడా కులాన్ని ఆపాదించే దౌర్భాగ్య సీఎం జగన్‌ అని మండిపడ్డారు. వైసీపీ మంత్రులు బయటకొస్తే ప్రజలు చితకబాదే సమయం ఆసన్నమైందని హర్షకుమార్‌ అన్నారు. 

Updated Date - 2021-11-26T18:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising