ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పద్మశ్రీ పొందిన తొలి జర్నలిస్టు తుర్లపాటి’

ABN, First Publish Date - 2021-01-12T05:44:13+05:30

పత్రికా రంగంలో తనదైన ముద్రతో పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన తొలి జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు అని, ఆయన మరణంతో పత్రికా రంగం ఓ ధృవతారను కోల్పోయిందని సీపీ బ్రౌను మందిర నిర్వాహకుడు సన్నిదానం శాసి్త్ర అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరి సిటీ, జనవరి 11: పత్రికా రంగంలో తనదైన ముద్రతో పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన తొలి జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు అని, ఆయన మరణంతో పత్రికా రంగం ఓ ధృవతారను కోల్పోయిందని సీపీ బ్రౌను మందిర నిర్వాహకుడు సన్నిదానం శాసి్త్ర అన్నారు. పత్రికా రంగంలో కాలమిస్టుగా ఆయన ముద్ర వేసుకున్నారని ప్రసంగాల్లో హాస్యం పండించి రక్తి కట్టించడంలో ఆయనే సాటని సన్నిధానం సంతాపం తెలియజేసారు. గతంలో తుర్లపాటి బ్రౌను మందిరాన్ని దర్శించి తెలుగు భాషాభివృద్ధికి అనేక సూచనలు చేసారని తెలిపారు. పత్రికలలో అచ్చుతప్పులపై ఉపన్యాసం చేయడంలోను తుర్లపాటి తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు.

Updated Date - 2021-01-12T05:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising