ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు బోర్ల కింద వరి సాగు చేయొద్దు

ABN, First Publish Date - 2021-06-23T05:17:20+05:30

రైతులు బోర్లు కింద వరి సాగు చేయవద్దని రాజమహేంద్రవరం రూరల్‌ మండల వ్యవసాయాఽధికారి కె.శ్రీనివాస్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం రూరల్‌, జూన్‌ 22: రైతులు బోర్లు కింద వరి సాగు చేయవద్దని రాజమహేంద్రవరం రూరల్‌ మండల వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలో పలుచోట్ల కౌలురైతుల అవగాహన సదస్సులు మంగళ వారం జరిగాయి. రూరల్‌ మండలం కాతేరులోని రైతుభరోసా కేంద్రంలో జరి గిన సదస్సులో ఏవో మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలు పండించుకోవాలని, బోర్ల కింద వరి సాగు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదముందన్నారు. కౌలురైతులకు ఇచ్చే కార్డుల వల్ల భూయజమానులకు ఎటువంటి నష్టం ఉండదన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు పీటర్‌, వేణుమాధవరావు, వీఓఏలు కాశీవిశాలాక్షి, రమాదేవి, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising