ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతులకు న్యాయం జరిగేలా కృషి’

ABN, First Publish Date - 2021-11-21T06:02:51+05:30

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ రైతులకు హామీ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడియం, నవంబరు 20: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా  కృషి చేస్తామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ రైతులకు హామీ ఇచ్చారు. శనివారం రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌తో కలిసి ఆయన కడియం ఆవలో పంటను పరిశీలించారు. ఈ-క్రాప్‌ ఇన్సూరెన్స్‌ చేయించుకున్న రైతులకు ఎకరాకు రూ.6 వేలు నష్టపరిహారం కింద రైతుల ఖాతాల్లో  సొమ్ములు జమవుతాయని ఎంపీ చెప్పారు. మండలంలో వరి రైతులకు కలిగిన పంట నష్టాన్ని మంత్రి కన్నబాబు ద్వారా సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళతామన్నారు.  కార్యక్రమంలో మండల కన్వీనర్‌ యాదల స్టాలిన్‌, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పాల్గొన్నారు. కాగా మండలంలో సుమారు 2,300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేశామని ఏవో కళ్యాణసూర్యకుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-11-21T06:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising