ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2021-10-20T05:20:12+05:30

రైతు, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా రెండో విడత చెక్కులను మంగళవారం డ్వాక్రా సం ఘాల మహిళలకు అందజేశారు.

బిక్కవోలు: బలభద్రపురంలో చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి.. ‘ఆసరా’ చెక్కుల పంపిణీ

బిక్కవోలు, అక్టోబరు 19: రైతు, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా రెండో విడత చెక్కులను మంగళవారం డ్వాక్రా సం ఘాల మహిళలకు అందజేశారు. బలభద్రపురంలో 190 మహిళా శక్తి సంఘాలకు రూ.1.79 కోట్లను పంపిణీ చేశారు. అనంతరం రైతు భరోసా కేంద్రానికి నాలుగు పవర్‌ టిల్లర్లను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బుంగా రామారావు, జడ్పీటీసీ రొంగల పద్మావతి, ఎంపీటీసీలు ఆనందరెడ్డి, వీర్రాఘవరెడ్డి, మండల వ్యవసాయ మండలి సలహా సంఘ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ పోతుల ప్రసాదరెడ్డి, ఏపీఎం కె.త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising