ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అత్యాచార బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం’

ABN, First Publish Date - 2021-06-22T06:18:25+05:30

రామచంద్రపురం మం డలం మాలపాడు గ్రామనికి చెందిన అత్యాచార బాలికను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రపురం, జూన్‌ 21:  రామచంద్రపురం మం డలం మాలపాడు గ్రామనికి చెందిన అత్యాచార బాలికను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బి.సిద్ధు, ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకుడు జి.సూరిబాబు, పీవైఎల్‌జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రాజు సోమవారం ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యాన్ని కలిసి  వినతి పత్రం సమర్పించారు. ఆమె స్పందించి బాధితురాలికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో నున్న చంద్రిక, నున్న కుమారి పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T06:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising