ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ABN, First Publish Date - 2021-12-30T07:00:38+05:30

సాంకేతికతను అందిపుచ్చుకుని ఉద్యోగులు ముందుకు సాగాలని ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం రూరల్‌, డిసెంబరు 29: సాంకేతికతను అందిపుచ్చుకుని ఉద్యోగులు ముందుకు సాగాలని ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు అన్నారు. స్పందనలో భాగంగా అందే ఫిర్యాదులను కాలయాపన లేకుండా టెక్నాలజీ సహకా రంతో  నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిన బాధ్యత సిబ్బం దిపై ఉందన్నారు. స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల, అమలా పురం పట్టణ డిజిటల్‌ అసిస్టెంట్లు, వీఆర్వోలకు సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌(సీఎస్పీ)పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించగా ఆర్డీవో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శిక్షణలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి వి.శాంతామణి, ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు పాల్గొన్నారు. 




Updated Date - 2021-12-30T07:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising