ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో దింపు కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-04-14T06:10:54+05:30

విద్యుదాఘాతంతో దింపు కార్మికుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, ఏప్రిల్‌ 13: విద్యుదాఘాతంతో దింపు కార్మికుడు మృతి చెందాడు. రాజులపాలెం శివారు మర్రిగుంట గ్రామానికి చెందిన మాకే పెద్దిరాజు(50) కుందాలపల్లి పుంతరోడ్డులో కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు తీస్తున్న సమయంలో ఎండిన ఆకును లాగుతుండగా విద్యుత్‌ తీగ తగిలింది. క్రింద పడి అతడు అక్కడికక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. కుమారుడు ఎం.ప్రవీణ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2021-04-14T06:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising