ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ చేప ధర రూ. 20వేలు

ABN, First Publish Date - 2021-08-17T17:16:44+05:30

యానాంలో భారీ పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ పులస చేప చాలా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూ.గో.జిల్లా: యానాంలో అరుదైన పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ పులస చేప చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ అరుదైన పులస చేప చిక్కడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. దాని బరువు రెండు కిలోలకుపైగా ఉందని, దీని ధర రూ. 20 వేలని, యానాం చరిత్రలో ఇది అత్యధికమన్నారు.


ఇటీవల కాలంలో గోదావరిలో ఇలాంటి పులస చేపల జాడ కనిపించడంలేదని మత్స్యకారులు చెప్పారు. కొద్ది రోజుల క్రితం దొరికిన ఈ పులస చేపకు రూ. 17వేల ధర పలికింది. కానీ ఇప్పుడు దొరికిన పులస చేపకు మార్కెట్‌లో రూ. 20ల ధర పలికింది.

Updated Date - 2021-08-17T17:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising