ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటిప్రవాహం

ABN, First Publish Date - 2021-07-11T13:55:02+05:30

తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. ఎగవ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటిమట్టం 10.90 అడుగులకు పెరిగింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు అధికారులు 13,600 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు. దాదాపు 23,141 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి విడుదల చేశారు. 

Updated Date - 2021-07-11T13:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising