ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: షష్టి వేడుకల్లో యువకుల మధ్య వివాదం

ABN, First Publish Date - 2021-12-11T13:47:37+05:30

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గుళ్ళలో షష్టి వేడుకల్లో యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి:  తూర్పగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గుళ్ళలో షష్టి వేడుకల్లో యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని యువకులను చెదరగొట్టారు. దీంతో రెచ్చిపోయిన యువకులు ఆలయంలో కుర్చీలు, పోలీసు జీప్‌ అద్దాలు ధ్వంసం చేశారు. కాగా.. సీతానగరం ఎస్ఐ దాడి చేశారన్న మనస్థాపంతో బంటుమిల్లి రాజేష్ అనే యువకుడు  బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే  రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-12-11T13:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising