ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల మరమ్మతుకు కాంట్రాక్టర్ల అనాసక్తి

ABN, First Publish Date - 2021-12-07T18:39:40+05:30

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల మరమ్మతుకు కాంట్రాక్టర్ల అనాసక్తి చూపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల మరమ్మతుకు కాంట్రాక్టర్లు అనాసక్తి చూపుతున్నారు. రూ.200 కోట్ల పాత బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్తపనులు చేస్తామని తేల్చిచెప్పారు. 4 సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి. దీంతో రోడ్డుభవనాల శాఖ అధికారులు మరోసారి గడువు పెంచారు.  457 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతుల కోసం రూ.119 కోట్లు, 159 కిలోమీటర్లకు రూ.79 కోట్లతో ఐదోసారి టెండర్లకు అధికారులు ఆహ్వానం పంపారు. 

Updated Date - 2021-12-07T18:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising