ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు భోజనాలు బంద్

ABN, First Publish Date - 2021-12-02T18:10:12+05:30

తూర్పుగోదారవరి జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు భోజనాలు నిలిచిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: తూర్పుగోదారవరి జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు భోజనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఏరియా ఆసుపత్రిలో భోజనాలను నిలుపుదల చేశారు. నెలల తరబడి కాంట్రాక్టరుకు బిల్లులు అందడం లేదు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోని పరిస్థితి. భోజనాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.12 లక్షల మేర బిల్లు పెండింగ్‌లో ఉండడంతో ముందస్తుగా సూపరింటెండెంట్‌కు కాంట్రాక్టర్ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-12-02T18:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising