ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: కొండవాగు దాటుతూ ఇద్దరు గిరిజన చిన్నారులు గల్లంతు

ABN, First Publish Date - 2021-09-04T17:35:06+05:30

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కొండమోదలు పంచాయతీ బడిగుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కొండమోదలు పంచాయతీ  బడిగుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.  కొండవాగు దాటుతుండగా ఇద్దరు గిరిజన చిన్నారులు గల్లంతయ్యారు. ఆధార్ కార్డుల పనిపై రంపచోడవరం వెళ్ళివస్తుండగా  ప్రమాదం జరిగింది. వర్షాల కారణంగా ఆకూరు - బడిగుంట  గ్రామాల మధ్య కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తమ తల్లులతో పాటు పొడియం గణేష్ దొర, వెట్టి వంశీ దొర అనే ఇద్దరు చిన్నారులు వాగు దాటుతూ  జారిపడి గల్లంతయ్యారు. 

Updated Date - 2021-09-04T17:35:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising