ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో స్వల్పంగా పెరుగుతున్న వరద ప్రవాహం

ABN, First Publish Date - 2021-08-23T13:08:07+05:30

తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరిలో వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరిలో వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర  నీటిమట్టం 10.60 అడుగులకు పెరిగింది. దీంతో అధికారుతు ధవళేశ్వరం 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 8,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే దాదాపు 3.25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. 

Updated Date - 2021-08-23T13:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising