ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-02-06T17:51:09+05:30

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుంపట్ల రమ్య(26) ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రమ్యకు ఏడాదిన్నర క్రితం నాగ వెంకట ప్రసాద్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి 10 నెలల బాలుడు ఉన్నాడు. కాగా రమ్య మృతిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2021-02-06T17:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising