ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు గిరిజన బాలికల అదృశ్యం

ABN, First Publish Date - 2021-01-27T13:28:41+05:30

తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి ఏజెన్సీలో ఇద్దరు గిరిజన బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి ఏజెన్సీలో ఇద్దరు గిరిజన బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. ఈనెల 22 నుంచి హర్షిణి(3), శ్రీవైష్ణవి(6) అనే ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. మూసూరులో నీటిట్యాంకు దగ్గర ఆడుకుంటున్న సమయంలో బాలికలు అదృశ్యమయ్యారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-27T13:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising