ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ-హుండీ ద్వారా స్వామివారికి కానుకలు

ABN, First Publish Date - 2021-05-06T06:23:27+05:30

కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో ఆలయాలు మూసివేయడంతో వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామికి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామికి ఆన్‌లైన్‌ ద్వారా కానుకలు చెల్లించవచ్చని ఈవోలు ముదునూరి సత్యనారాయణరాజు, కృష్ణచైతన్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, మే 5: కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో ఆలయాలు మూసివేయడంతో వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామికి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామికి ఆన్‌లైన్‌ ద్వారా కానుకలు చెల్లించవచ్చని ఈవోలు ముదునూరి సత్యనారాయణరాజు, కృష్ణచైతన్య తెలిపారు. దేవదాయశాఖ వెబ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టీఎంఎస్‌.ఏపీ.జీవీవోజి.ఇన్‌నకు వెళ్లి యూజర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని తదుపరి ఈ-హుండి దేవాలయాల లిస్టులో ఆలయాన్ని ఎంచుకుని గూగుల్‌ పే, ఫొన్‌పే, పేటీఎం, మొబైల్‌ యాప్‌, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌చేసి కానుకలు చెల్లించాలన్నారు.


Updated Date - 2021-05-06T06:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising